వార్తలకు తిరిగి వెళ్లండి

శాసనసభ స్పీకర్ పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండించారు. స్పీకర్ పదవి రాజ్యాంగబద్ధమైనదని, ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీక అని పేర్కొన్నారు.
స్పీకర్ ను అవమానించడం అంటే శాసనసభనే కించపరచడమేనని స్పష్టం చేశారు. తాతా మధు వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని స్పీకర్ కు క్షమాపణ చెప్పాలని మంత్రి పొంగులేటి డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

