వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్లోని శాసనసభాపతి అధికారిక నివాసంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ను పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క మర్యాదపూర్వకంగా కలిసి రాఖీ కట్టారు.
ఈ సందర్భంగా స్పీకర్ ఆమెకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీర్వచనాలు అందించారు.
Comments
Loading comments...

