వార్తలకు తిరిగి వెళ్లండి

అసెంబ్లీ, స్పీకర్ పదవిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమేనని జడ్చర్ల పీఏసీఎస్ చైర్మన్ పాలెం సుదర్శన్ గౌడ్ అన్నారు.
తాతా మధు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆయన..బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

