వార్తలకు తిరిగి వెళ్లండి
పోలీసులకు సాంకేతిక దర్యాప్తుపై మూడు రోజుల శిక్షణ ప్రారంభం

సాంకేతికత వినియోగంతో వేగవంతమైన దర్యాప్తు, నేరస్థులకు శిక్షలు పడేలా సివిల్ పోలీసులకు మూడు రోజుల శిక్షణ ప్రారంభమైంది.
జిల్లాలోని 600 మంది పోలీసులను 30 బ్యాచ్లుగా విభజించి నిర్వహిస్తున్న ఈ శిక్షణలో సైబర్ క్రైం, రోడ్డు భద్రత, మహిళల రక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలకు పారదర్శక సేవలు అందించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు.
Comments
Loading comments...