వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి నిర్మాణ ప్రగతిని వివరించే కాఫీటేబుల్ పుస్తకాన్ని తెదేపా ఎంపీల బృందం ఉపరాష్ట్రపతి, లోక్సభ స్పీకర్తోపాటు పలువురు కేంద్రమంత్రులకు అందజేసింది.
రాజధాని నిర్మాణంలో ఎదురైన అడ్డంకులు, ప్రస్తుత పురోగతిని ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.
Comments
Loading comments...
