వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రావణమాసం సందర్భంగా నంద్యాల ఓల్డ్టౌన్లోని శ్రీకాళికాంబ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ అమ్మవారికి అభిషేకాలు చేశారు.
అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.
Comments
Loading comments...

