వార్తలకు తిరిగి వెళ్లండి

కడప బిల్డప్ సమీపంలోని శ్రీ విజయదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసం చివరి రోజు మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారిని పుష్పమాలికలతో అలంకరించి, ఉదయం అభిషేకాలు చేశారు.
ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
Comments
Loading comments...

