వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరిఖని ఆర్టీసీ డిపో నుంచి ఏడుపాయల వనదుర్గాదేవి దర్శనానికి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును శుక్రవారం ప్రారంభించారు. డిపో మేనేజర్ కవిత జెండా ఊపి బస్సును ప్రారంభించారు.
ఈ యాత్రలో భక్తులు ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయంతో పాటు సిద్దిపేట కోమటి చెరువును సందర్శించనున్నారు. భక్తుల సౌకర్యార్థం ఇలాంటి ప్రత్యేక యాత్రలను కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

