Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్య సమాధి వద్దే విషాదం

Follow Udayam Digital on Google
భార్య సమాధి వద్దే విషాదం - Udayam Digital
భార్యను గొడ్డలితో హత్య చేసిన నిందితుడు బాబు చివరకు ఆమె సమాధి వద్దే ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా నోములలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో భార్యను హత్య చేసిన కేసులో జైలుకు వెళ్లి ఇటీవల బెయిల్‌పై వచ్చిన బాబు మానసిక వేదనతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...