వార్తలకు తిరిగి వెళ్లండి

భార్యను గొడ్డలితో హత్య చేసిన నిందితుడు బాబు చివరకు ఆమె సమాధి వద్దే ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా నోములలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
మద్యం మత్తులో భార్యను హత్య చేసిన కేసులో జైలుకు వెళ్లి ఇటీవల బెయిల్పై వచ్చిన బాబు మానసిక వేదనతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...
