Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోలార్‌ కు భూములిచ్చిన రైతులకు రూ.19 కోట్ల పరిహారం

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 2:22 PM బాపట్లGeneral
సోలార్‌ కు భూములిచ్చిన రైతులకు రూ.19 కోట్ల పరిహారం - Udayam
అద్దంకి నియోజకవర్గంలో సోలార్‌ పరిశ్రమ ఏర్పాటుకు భూములిచ్చిన 64 మంది రైతులకు రూ.19 కోట్ల పరిహారం చెక్కులను విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ బుధవారం పంపిణీ చేశారు. సంతమాగులూరు, బల్లికురవ మండలాలకు చెందిన రైతులకు స్థానిక ఆర్డీవో కార్యాలయంలో చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో విజయజ్యోతి కుమారి, విద్యుత్‌ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...