Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్తుల కోసం కొడుకులు వేధిస్తున్నారని ఫిర్యాదు

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 11, 2026 5:54 PM కృష్ణా జిల్లాGeneral
ఆస్తుల కోసం కొడుకులు వేధిస్తున్నారని ఫిర్యాదు - Udayam
విజయవాడ రూరల్‌ నున్నకు చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు తన కొడుకులు వేధిస్తున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తనకు ఉన్న ఇంటి స్థలం, పొలాన్ని తమ పేర్లపై రాయాలని, లేదంటే ఇల్లు వదిలి వెళ్లాలని బెదిరిస్తున్నారని పీజీఆర్‌ఎస్‌లో పేర్కొన్నారు. ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్‌ బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...