వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రేమ వివాహం చేసుకున్నాడని దూషిస్తున్నాడనే కక్షతో తండ్రిని హత్య చేసి, మిస్సింగ్ కేసు నమోదు చేయించిన కుమారుడిని మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
2025లో తండ్రి లక్ష్మణ్ను గొల్లవాగు ప్రాజెక్ట్ వద్ద గొంతు నులిమి హత్య చేసి, అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు సీఐ నవీన్ కుమార్ వెల్లడించారు.
Comments
Loading comments...

