వార్తలకు తిరిగి వెళ్లండి

సోమందేపల్లి మండలంలోని సచివాలయాల వద్ద కొత్త పింఛన్ల దరఖాస్తుల కోసం ప్రజలు బారులు తీరారు. ప్రభుత్వం నూతన పింఛన్లు మంజూరు చేస్తున్న నేపథ్యంలో అర్హులు పేర్లు నమోదు చేసుకుంటున్నారు.
సచివాలయ సిబ్బంది దరఖాస్తుల ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ అధికారులు సహకారం అందిస్తున్నారు.
Comments
Loading comments...

