Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సముద్రంలో వేటకెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి: సుమలత

Follow Udayam on Google
RAGHU SKLM Aug 27, 2026 8:51 PM శ్రీకాకుళంGeneral
సముద్రంలో వేటకెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి: సుమలత - Udayam
వాతావరణంలో అనూహ్యమార్పులు చోటుచేసుకొనే అవకాశం ఉన్నందున సముద్రతీర మత్స్యకారులు అప్రమత్తతతో ఉండాలని, మత్స్యశాఖ ఉప సంచాలకులు టి. సుమలత గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. వేటకు వెళ్లే ప్రతి బోటు యజమానులు బోటుకు అమర్చిన ట్రాన్స్ ఫాండర్లు ఆన్ లో ఉంచాలని, దీని వలన బోటు ఉండే స్థానాన్ని, కదలికలను అధికారులు గుర్తిస్తారన్నారు. అనుకోని ప్రమాదం సంభవిస్తే రిస్క్యూ బృందాలు వేగంగా చేరుతాయన్నారు.

Comments

G
Loading comments...