Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి

Follow Udayam on Google
K Anuradha Sep 09, 2026 3:30 PM శ్రీకాకుళంGeneral
సమస్యలను త్వరితగతిన  పరిష్కరించాలి - Udayam
అంబేద్కర్ గురుకులాల్లో మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని, దళితుల భూ, కార్మిక సమస్యలు పరిష్కరించాలని దళిత ప్రజాసంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జేసీకి వినతిపత్రం అందజేశారు. చింతల పూజ మృతి ఘటనపై చర్యలు, రిమ్స్‌లో తొలగించిన 23 మంది కార్మికుల పునర్నియామకం, ఎస్సీ నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే సెప్టెంబర్ 20 తర్వాత కలెక్టరేట్ ఎదుట ఆందోళనలు చేపడతామన్నారు.

Comments

G
Loading comments...