వార్తలకు తిరిగి వెళ్లండి

‘మన గ్రామం-మన బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా రోలుగుంటలో జనసేన ఇన్ఛార్జ్ పీవీఎస్ఎన్ రాజు పర్యటించారు. ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి ఎద్దడిపై స్పందిస్తూ ఎన్నికల తర్వాత శాశ్వత పరిష్కారం చూపుతామని అన్నారు.
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని తెలిపారు. గ్రామాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

