Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌కు అర్జీలు

Follow Udayam on Google
dineshkumar Aug 24, 2026 12:13 PM చిత్తూరుGeneral
సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌కు అర్జీలు - Udayam
చిత్తూరు కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వాటిని పరిశీలించి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...