Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమరానికి సిద్ధం.. హామీలతో ప్రజలను మోసం చేశారు

Follow Udayam on Google
madhu Aug 31, 2026 7:40 PM ములుగుGeneral
సమరానికి సిద్ధం.. హామీలతో ప్రజలను మోసం చేశారు - Udayam
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంప రాంబాబు విమర్శించారు. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు నిర్వహించే సమరభేరి నిరసన కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. హామీలు నెరవేర్చకపోతే ప్రజల మద్దతుతో దశలవారీగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...