Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమీక్షా సమావేశం నిర్వహించిన వైసీపీ జిల్లా అద్యక్షుడు

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 16, 2026 4:40 PM విజయనగరంGeneral
సమీక్షా సమావేశం నిర్వహించిన వైసీపీ జిల్లా అద్యక్షుడు - Udayam
విజయనగరం జిల్లా వైసీపీ అద్యక్షుడు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ బుధవారం మెరకముడిదాం మండలంలో నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 18న జరిగే నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రమణరాజు, వేణుగోపాలరావు, రాము పాల్గొన్నారు.

Comments

G
Loading comments...