వార్తలకు తిరిగి వెళ్లండి

ఊర్కొండ మండలంలోని గుడిగాని పల్లి, మాదారం, రాచాలపల్లి గ్రామాల్లో జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి లబ్ధిదారులక స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు.
ఆయన మాట్లాడుతూ పేదలకు ఆహార భద్రత కల్పించడంతో పాటు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
Comments
Loading comments...

