వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో లగ్జరీ కార్లు, ఆస్తులు, హోదాతో తనకు అద్భుతమైన జీవితం ఉండేదని గుంటూరుల్ కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. రాజకీయాల్లోకి వస్తానంటే మోసపూరితమైనవని అందరూ వద్దని హెచ్చరించారని తెలిపారు.
అయితే సమాజంలో మార్పు తీసుకురావాలనే సంకల్పంతోనే కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి ఒక అడుగు ముందుకేశానని, దేవుడు కూడా తనను కరుణించాడని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

