వార్తలకు తిరిగి వెళ్లండి

కీసరలోని ఓ ప్రైవేటు పాఠశాల తరగతి గదిలోకి నాగుపాము రావడంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న యాజమాన్యం వెంటనే స్నేక్ క్యాచర్ను రప్పించి పామును సురక్షితంగా పట్టించడంతో పెను ప్రమాదం తప్పింది.
Comments
Loading comments...

