Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందిస్తున్న 'టాస్క్‌'

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 11, 2026 10:01 AM ఖమ్మంGeneral
విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందిస్తున్న 'టాస్క్‌' - Udayam
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విద్యార్థులకు ఐటీ శాఖ ఆధ్వర్యంలోని 'టాస్క్‌' సంస్థ నైపుణ్య శిక్షణ అందిస్తోంది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి కళాశాలల నమోదుకు ఈ నెల 17తో గడువు ముగియనుంది. కార్పొరేట్ సంస్థల సహకారంతో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో వెయ్యి మందికి పైగా కొలువులు సాధించారు.

Comments

G
Loading comments...