వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ పంచలోహ లక్ష్మీదేవి విగ్రహానికి దివ్యశక్తులు ఉన్నాయని నమ్మించి భారీ ధరకు విక్రయించేందుకు ప్రయత్నించిన ఆరుగురిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. గులాబీ రంగు రాయికి మహిమలున్నాయని కూడా ప్రచారం చేసినట్లు గుర్తించారు.
కాటేదాన్ లక్ష్మీగూడలో నిందితులను పట్టుకున్న పోలీసులు నకిలీ విగ్రహం, గులాబీ రాయి, ఎర్టిగా వాహనం, ఐదు మొబైల్ ఫోన్లు, రసాయన ద్రావణాలను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

