వార్తలకు తిరిగి వెళ్లండి

బిజినేపల్లి మండలం ఇప్పలతండాలో చిట్టెమ్మ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆమెకు వచ్చిన భూమిని సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో మరదలు కేతావత్ హీరమ్మ హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ నెల 15న చిట్టెమ్మతో కలిసి మద్యం తాగిన అనంతరం హీరమ్మ కత్తితో గొంతు కోసి హత్య చేసి, వెండి ఆభరణాలను తీసుకెళ్లినట్లు విచారణలో తేలింది.
Comments
Loading comments...

