Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్లలో సిఐటియు,కార్మికుల ధర్నా

Follow Udayam on Google
babu varun Aug 10, 2026 6:25 PM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్లలో సిఐటియు,కార్మికుల ధర్నా - Udayam
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని మండిపడ్డారు. అలాగే కేంద్రం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...