వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో ఫీజుల బకాయి బిజెపి లడాయి దీక్షను శనివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు గోపి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

