Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల ప్రభుత్వ బాలికల కళాశాలలో విద్యార్థినులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ

Follow Udayam on Google
Sircilla jilla news Aug 18, 2026 7:19 PM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్ల ప్రభుత్వ బాలికల కళాశాలలో విద్యార్థినులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ - Udayam
సిరిసిల్ల సెస్ ప్రభుత్వ బాలికల కళాశాలలో సుమారు 300 విద్యార్థినులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని 4వ వార్డు కౌన్సిలర్ లైఖ్ సుల్తానా తాజ్ ప్రారంభించారు. ప్రిన్సిపాల్ జి. వనజా కుమారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కౌన్సిలర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె లైఖ్ సుల్తానా మాట్లాడుతూ ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థినులకు ఒక్కొక్కరికి 12 ఉచిత నోట్‌బుక్స్ అందించడం అభినందనీయమన్నారు.

Comments

G
Loading comments...