Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల లో ఎగిసి పడిన మంటలు

Follow Udayam on Google
babu varun Sep 09, 2026 5:03 PM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్ల లో ఎగిసి పడిన మంటలు - Udayam
సిరిసిల్ల కొత్త బస్టాండ్‌ ప్రాంతంలోని ఓ ఇంట్లో గీజర్‌ కారణంగా మంటలు చెలరేగి ఏసీ, ఫర్నిచర్‌తో కూడిన గది పూర్తిగా దగ్ధమైంది. భారీగా పొగలు రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో ప్రాణనష్టం తప్పింది. అయితే భవనంలో సోప్‌ తయారీ కేంద్రం నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Comments

G
Loading comments...