వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా ఢిల్లీలో అనేబుల్ టెక్స్టైల్ మినిస్టర్ శ్రీ గిరిజ సింగ్ చేతుల మీదుగా విజయ్ చేనేత కళా రంగంలో చేసిన సేవకు అవార్డు అందుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు ఆయనను అభినందించారు.మరెన్నో అద్భుతాలు చేస్తూ నేషనల్ అవార్డును అందుకోవాలని పలువురు అభిప్రాయపడ్డారు.
Comments
Loading comments...

