వార్తలకు తిరిగి వెళ్లండి

మండల కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైంది. మండల స్థాయిలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటిని సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
ప్రజావాణికి వివిధ శాఖల అధికారులు హాజరై ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తున్నారు. తమ సమస్యలను అధికారులకు వివరించేందుకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు.
Comments
Loading comments...

