వార్తలకు తిరిగి వెళ్లండి

పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ ఆధ్వర్యంలో బేగంపేట పాటిగడ్డలో SIR రెండో దశపై శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
పార్టీ శ్రేణులకు SIR ప్రక్రియ, విధివిధానాలు, బాధ్యతలు, ఓటర్లకు అందించాల్సిన సమాచారం తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

