వార్తలకు తిరిగి వెళ్లండి

సింహాచల క్షేత్రంలో కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో కళావేదికపై కూచిపూడి నృత్య ప్రదర్శన అత్యంత వైభవంగా జరిగింది.
ఆంధ్ర యూనివర్సిటీ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ Dr. Y Vishnu Vardhan రెడ్డి, ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. కళాకారులు తమ అభినయం, లయబద్ధమైన నృత్యరీతులతో స్వామివారి వైభవాన్ని కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు.
Comments
Loading comments...

