Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగూర్ డ్యామ్‌లో 4.584 టీఎంసీల నీటి నిల్వ

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Sep 01, 2026 10:05 AM సంగారెడ్డిGeneral
సింగూర్ డ్యామ్‌లో 4.584 టీఎంసీల నీటి నిల్వ - Udayam
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్టులో మంగళవారం ఉదయం 6 గంటల వరకు నీటిమట్టం 515.475 మీటర్లుగా నమోదైంది. మొత్తం సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.584 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 464 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండగా, 380 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...