Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి భవిష్యత్‌కు ప్రభుత్వం కట్టుబాటు

Follow Udayam on Google
Girish Bidkar Aug 25, 2026 8:39 PM హైదరాబాద్General
సింగరేణి భవిష్యత్‌కు ప్రభుత్వం కట్టుబాటు - Udayam
సింగరేణిని కాపాడుతూ.. భవిష్యత్ తరాలకు లాభదాయక సంస్థగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఆయనను సింగరేణి సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. తాడిచర్ల-2, మణుగూరు డీప్‌సైడ్-2, నైనీ బ్లాక్‌ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.

Comments

G
Loading comments...