Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగపూర్ ప్రధాని జీతం పెంపు

Follow Udayam on Google
SHRUTHI Sep 09, 2026 9:36 AM జాతీయంGeneral
సింగపూర్ ప్రధాని జీతం పెంపు - Udayam
సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ తన వార్షిక వేతన ప్యాకేజీని 64 శాతం పెంచుకోవడంతో, ఆయన వేతం సుమారు 3.6 మిలియన్ డాలర్లకు చేరింది. ఈ వేతన పెంపుపై దేశంలో వ్యక్తమవుతున్న విమర్శల నేపథ్యంలో, ఆ అదనపు మొత్తాన్ని తన పదవీకాలంలో ఐదేళ్ల పాటు మంచి కార్యక్రమాలకు విరాళంగా ఇస్తానని ఆయన ప్రకటించారు.

Comments

G
Loading comments...