వార్తలకు తిరిగి వెళ్లండి

దేశవ్యాప్తంగా అధికారిక, వాణిజ్య, సాంకేతిక అవసరాల కోసం భారత ప్రామాణిక సమయాన్ని(IST) ఏకైక ప్రమాణంగా తప్పనిసరి చేస్తూ కేంద్రం 'లీగల్ మెట్రాలజీ రూల్స్, 2026′ నోటిఫై చేసింది.
ఆగస్టు 27న జారీ అయిన ఈ నిబంధనలు 180 రోజుల తర్వాత అమల్లోకి వస్తాయి. బ్యాంకింగ్, టెలికాం, రైల్వేస్, పవర్ గ్రిడ్స్ వంటి వ్యవస్థల్లో ఖచ్చితమైన టైమ్ స్టాంపింగ్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.
Comments
Loading comments...

