Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాభాల ప్రకటనపై సింగరేణి కార్మికుల అసంతృప్తి

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 30, 2026 4:11 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
లాభాల ప్రకటనపై సింగరేణి కార్మికుల అసంతృప్తి - Udayam
2025–26 ఆర్థిక సంవత్సరం ముగిసి నాలుగు నెలలు గడిచినా సింగరేణి యాజమాన్యం ఇప్పటికీ లాభాలను ప్రకటించకపోవడంపై కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లాభాల వాటాను పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 34 శాతం లాభాల వాటా చెల్లించగా, ఈసారి 40 శాతం ఇవ్వాలని కోరుతూ యాజమాన్యం వెంటనే ప్రకటన చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.

Comments

G
Loading comments...