వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి కార్మికుల కష్టార్జితమైన రూ.54 వేల కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్, రేవంత్ ప్రభుత్వాలు సింగరేణిని ఉద్దేశపూర్వకంగా ఆర్థిక ఇబ్బందులకు గురిచేశాయని ఆరోపించారు.
ఈ నిధుల కోసం కార్మిక సంఘాలన్నీ ఏకమై పోరాడాలని, కార్మికుల హక్కుల సాధనకు బీజేపీ పూర్తి మద్దతుగా నిలుస్తుందని అన్నారు.
Comments
Loading comments...
