వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నాడీఎంకే యువ నాయకుడు సింగై జి.రామచంద్రన్ తమిళగ వెట్రి కళగంలో చేరారు. ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ను కలిసి టీవీకే కండువా కప్పుకున్నారు. విజయ్ ఆయనకు సాదర స్వాగతం పలికారు.
గతంలో అన్నాడీఎంకే విద్యార్థి, ఐటీ విభాగాల కార్యదర్శిగా పనిచేసిన రామచంద్రన్ పార్టీని వీడారు. టీవీకేలో ఆయనకు కీలక పదవి దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
Comments
Loading comments...

