వార్తలకు తిరిగి వెళ్లండి
ఉగ్రవాదం అంతమయ్యే వరకు 'సింధు' ఆగేనా?

ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ అంతం చేసేవరకు సింధు నదీ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించేది లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేయలేదని, తాత్కాలికంగా మాత్రమే నిలిపివేసినట్లు పేర్కొంది.
సొంతంగా నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం లేకపోవడం వల్లే పాక్లో నీటి సంక్షోభం ఏర్పడిందని, దానికి భారత్ను బాధ్యులను చేయడం సరికాదని తేల్చిచెప్పింది.
Comments
Loading comments...