వార్తలకు తిరిగి వెళ్లండి
సిక్కిం టన్నెల్ ఘటనపై ఉన్నత స్థాయి తనిఖీ

సిక్కిం నామ్చి జిల్లా తీస్తా ప్రాజెక్టు టన్నెల్లో మూడో రోజు సహాయక చర్యలు సాగుతున్నాయి. ఇప్పటివరకు 12 మృతదేహాలు దొరకగా, మరో 13 మంది చిక్కుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఘటనా స్థలాన్ని సీఎం ప్రేమ్ సింగ్, గవర్నర్ పరిశీలించారు. ఈ ప్రమాదం కొండచరియల వల్ల కాకుండా మిథేన్ గ్యాస్ పేలుడుతో జరిగి ఉండవచ్చని సీఎం విచారణకు ఆదేశించారు.
Comments
Loading comments...