వార్తలకు తిరిగి వెళ్లండి

సీతానగరం మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం ముడుపుల పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరైనట్లు ఆలయ అర్చకుడు పీసపాటి శ్రీనివాసాచార్యులు తెలిపారు.
భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ ఆలయం చుట్టూ 27 సార్లు ప్రదక్షిణలు చేశారు. స్వామివారు కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా భక్తులు విశ్వసిస్తున్నారని అర్చకుడు పేర్కొన్నారు.
Comments
Loading comments...

