వార్తలకు తిరిగి వెళ్లండి

సీతానగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ప్రముఖ కవి, రచయిత విశ్వనాథ సత్యనారాయణ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ డీవీఎన్ శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అధ్యాపకుడు పోలుమాటి అన్నవరం సత్యనారాయణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధ్యాపకులు, విద్యార్థులు విశ్వనాథ సాహిత్య సేవలను, తెలుగు భాషకు చేసిన కృషిని స్మరించుకున్నారు.
Comments
Loading comments...

