Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీసీ రోడ్ల పనులు ప్రారంభించిన MP

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 09, 2026 2:46 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
సీసీ రోడ్ల పనులు ప్రారంభించిన MP - Udayam
మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని కంటోన్మెంట్‌లో ఎస్‌బీఐ కాలనీ, చందులాల్ బౌలి, జయనగర్ కాలనీల్లో కంటోన్మెంట్ బోర్డు నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్ల పనులకు ఎంపీ ఈటల రాజేందర్ ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీగణేష్‌తో పాటు బీజేపీ నాయకులు, కంటోన్మెంట్ బోర్డు సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...