వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీఎస్ను రద్దు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని పీఆర్టీయూ అధ్యక్షుడు గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు.
జగిత్యాల ప్రెస్క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఆరు డీఏలను విడుదల చేసి, పీఆర్సీని వెంటనే అమలు చేయాలని కోరారు.డీఎస్సీ-2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయడంతో పాటు పదోన్నతులు, బదిలీలను వేగవంతం చేయాలని అన్నారు.
Comments
Loading comments...

