Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీఆర్ పై విద్యార్థులకు అవగాహన

Follow Udayam on Google
Saychi kumar Sep 16, 2026 4:43 PM కామరెడ్డిGeneral
కామారెడ్డిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో బుధవారం CPRపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డా. ఆదిత్య శ్రేయాస్ ప్రతి ఒక్కరూ CPRపై అవగాహన కలిగి ఉండాలని, అత్యవసర సమయాల్లో మనుషుల ప్రాణాలు కాపాడవచ్చునన్నారు. CPR చేసే విధానంపై విద్యార్థులకు వివరించారు. ప్రధానోపాధ్యాయురాలు మాధవి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...