వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ నవ్యంధ్ర జర్నలిస్ట్స్ సంఘం భారతీయ శ్రమజీవి పత్రకార్ సంఘ్ అఖిల భారత పాత్రికేయ సదస్సు అత్యంత ఘనంగా జరిగింది. సమాజ పురోగతిలో పాత్రికేయుల పాత్రపై విస్తృతంగా చర్చించిన ఈ వేడుకకు ఎంపి శ్రీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
వి డిజిటల్ బ్యూరో చీఫ్ ఎం.ఎస్.ఆర్. ప్రసాద్ సమాజ శ్రేయస్సుకు తోటి జర్నలిస్టుల సంక్షేమానికి అందిస్తున్న నిరంతర సేవలను కొనియాడుతూ ఆయనను ఘనంగా సత్కరించారు.
Comments
Loading comments...

