వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంపేట మండలం కల్వకుంటకు చెందిన గారిగే వెంకటస్వామికి చికిత్స కోసం మంజూరైన రూ.60 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును మంగళవారం సొసైటీ చైర్మన్ మహేందర్రెడ్డి కుటుంబ సభ్యులకు అందజేశారు. చెక్కు మంజూరుకు సహకరించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చింతల స్వామి, భాస్కర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

