Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం సమావేశంలో చిత్తూరు కలెక్టర్

Follow Udayam on Google
Anuroop Sep 10, 2026 2:47 PM చిత్తూరుGeneral
సీఎం సమావేశంలో చిత్తూరు కలెక్టర్ - Udayam
రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 8వ జిల్లా కలెక్టర్ల సమావేశం గురువారం నిర్వహిస్తున్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశానికి మంత్రులు, సెక్రటరీలు, హెచ్‌ఓడీలు పాల్గొంటున్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ సమావేశానికి హాజరయ్యారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించి సీఎం సూచనలు చేయనున్నారు.

Comments

G
Loading comments...